Posted on 2025-09-20 12:14:12
అధ్యక్షుడు చల్లగుండ్ల నరేష్ కుమార్ మహిళా అధ్యక్షురాలు చంద్రగిరి అపర్ణ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుల ఎన్నిక నిర్వహించడం జరిగింది సభ్యుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగినది ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చల్లగుండ్ల నరేష్ కుమార్ అధ్యక్షురాలు చంద్రగిరి అపర్ణ ని నియమించటం జరిగింది
ఈ సందర్భంగా ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు 20- 09- 2025 సుజాతనగర్ రైతు వేదిక ప్రాంగణం వద్ద సభ్యుల అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగినది ఎన్నుకోబడిన అధ్యక్షులు తప్పకుండా విధులను తప్పకుండా నిర్వహిస్తామని ప్రెస్ క్లబ్ తరఫున ఎన్నుకోబడిన వారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలిపిన సుజాతనగర్ ప్రెస్ క్లబ్ సభ్యులు
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >