Posted on 2025-09-20 16:16:10
డైలీ భారత్, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో 25 పార్టీలపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఏపీలో 17, తెలంగాణలో 8 పార్టీలను ఈసీ తొలగించింది. తెలంగాణలో జయప్రకాశ్ నారాయణ్ లోక్సత్తా పార్టీపై వేటు వేసింది. గత రెండు నెలల్లో మొత్తం 808 పార్టీల గుర్తింపును రద్దు చేసింది. క్రియాశీలకంగా లేకపోవడమే ప్రధాన కారణంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >