| Daily భారత్
Logo




శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పోతేత్తిన భక్తులు

News

Posted on 2025-07-25 11:38:49

Share: Share


శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పోతేత్తిన భక్తులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ దగ్గర శివారులోని 18 వ డివిజన్  పరిధిలోని ముబారక్ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో భక్తులు తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజ అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రావణమాసంలో అమ్మవారికి నిష్టగా భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలతో పాటు ఎలాంటి సమస్యలు ఉండకుండా అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి వారి మోక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >
Image 1

గోవధ నిషేధించాలని జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం

Posted On 2026-04-27 19:25:38

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

Posted On 2026-04-27 19:01:31

Readmore >
Image 1

డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం

Posted On 2026-04-27 18:56:03

Readmore >
Image 1

తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు

Posted On 2026-04-27 18:50:27

Readmore >
Image 1

ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు

Posted On 2026-04-27 18:49:15

Readmore >
Image 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు

Posted On 2026-04-27 18:47:54

Readmore >
Image 1

కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి

Posted On 2026-04-27 18:46:32

Readmore >