| Daily భారత్
Logo




శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పోతేత్తిన భక్తులు

News

Posted on 2025-07-25 08:08:49

Share: Share


శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో పోతేత్తిన భక్తులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ దగ్గర శివారులోని 18 వ డివిజన్  పరిధిలోని ముబారక్ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో భక్తులు తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజ అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రావణమాసంలో అమ్మవారికి నిష్టగా భక్తితో పూజిస్తే అష్టైశ్వర్యాలతో పాటు ఎలాంటి సమస్యలు ఉండకుండా అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి వారి మోక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


Image 1

గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్...

Posted On 2026-07-23 16:17:18

Readmore >
Image 1

ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

Posted On 2026-07-23 16:06:22

Readmore >
Image 1

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 16:04:59

Readmore >
Image 1

వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-23 15:59:08

Readmore >
Image 1

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు

Posted On 2026-07-23 15:56:26

Readmore >
Image 1

నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం

Posted On 2026-07-23 15:54:39

Readmore >
Image 1

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ

Posted On 2026-07-23 14:52:41

Readmore >
Image 1

జూలై 24 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

Posted On 2026-07-23 13:29:46

Readmore >
Image 1

తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-23 13:29:02

Readmore >
Image 1

చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృతి

Posted On 2026-07-23 12:58:50

Readmore >