Posted on 2025-07-25 17:13:20
డైలీ భారత్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్(33), జయశ్రీకి 11 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు కుమారులు..
మూడేళ్ల క్రితం విబేధాలు రావడంతో, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిన జయశ్రీ రెండు నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి, భార్యాపిల్లలను ఇంటికి తెచ్చుకున్న వెంకటేష్..
ఆదివారం బోనాల పండుగ సందర్భంగా వెంకటేష్ రాత్రి 11 గంటలకు ఇంటికి రాగా.. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ కనిపించిన జయశ్రీ. ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావని జయశ్రీని నిలదీసిన వెంకటేష్..
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా, జయశ్రీ తన భర్త చేతులు పట్టుకోగా, గొంతు నులిమి చంపేసిన జయశ్రీ తండ్రి పండరి..విషయం బయటకు రాకుండా సోమవారం ఉదయం ఆటోలో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసిన జయశ్రీ, ఆమె తండ్రి..
అది గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన వెంకటేష్ తల్లి, అతని సోదరులు.. ఘటనా స్థలానికి చేరుకొని వెంకటేష్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీని, ఆమె తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..!!
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >