Posted on 2025-07-25 13:43:20
డైలీ భారత్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్(33), జయశ్రీకి 11 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు కుమారులు..
మూడేళ్ల క్రితం విబేధాలు రావడంతో, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిన జయశ్రీ రెండు నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి, భార్యాపిల్లలను ఇంటికి తెచ్చుకున్న వెంకటేష్..
ఆదివారం బోనాల పండుగ సందర్భంగా వెంకటేష్ రాత్రి 11 గంటలకు ఇంటికి రాగా.. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ కనిపించిన జయశ్రీ. ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావని జయశ్రీని నిలదీసిన వెంకటేష్..
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా, జయశ్రీ తన భర్త చేతులు పట్టుకోగా, గొంతు నులిమి చంపేసిన జయశ్రీ తండ్రి పండరి..విషయం బయటకు రాకుండా సోమవారం ఉదయం ఆటోలో మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసిన జయశ్రీ, ఆమె తండ్రి..
అది గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన వెంకటేష్ తల్లి, అతని సోదరులు.. ఘటనా స్థలానికి చేరుకొని వెంకటేష్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీని, ఆమె తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..!!
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >