Posted on 2025-06-20 20:46:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంరైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో మాచినేనిపేటతండా డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు వినతిపత్రాన్ని అందజేశారు. భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకునే రైతులకు సర్వే వెంటనే చేసేలా చూడాలన్నారు. సారవంతమైన భూములను పట్టా పాస్ బుక్కులు లేక ఇబ్బంది పడుతున్న బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. ఉన్నత చదువుల కోసం కుల, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహశీల్దార్ ను కోరారు. ఈ కార్యక్రమం రైతులు తదితరులు పాల్గొన్నారు
సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Posted On 2026-04-14 18:35:16
Readmore >
సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
Posted On 2026-04-14 18:02:15
Readmore >
జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 16:38:34
Readmore >
జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 15:44:35
Readmore >
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
Posted On 2026-04-14 14:51:33
Readmore >