Posted on 2026-05-31 15:57:27
డైలీ భారత్, కామారెడ్డి: ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న సుబ్బారావు మే 31 తో తన పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని డిప్యూటీఎస్ ఈ నరసింహారావు అన్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ యందు సుమారు 29 సంవత్సరాల పాటు ఆఫీస్ సబార్డినేటర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి శనివారం రోజున పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో పనిపట్ల శ్రద్ధ అందరితో కలివిడిగా ఉంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన సుబ్బారావు పదవి విరమణ చేయడం బాధగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఉద్యోగికి విరమణ తప్పదు అని ఆయన అన్నారు అనంతరం అధికారులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నీటి నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >
బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Posted On 2026-07-25 11:13:48
Readmore >
అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమం కు ఆర్థిక సహాయం అందజేసిన పెనుమత్స సుబ్బరాజు
Posted On 2026-07-25 09:56:06
Readmore >
సిరిసిల్లలో కమ్యూనిటీ కాంటాక్ట్... 60 వాహనాలు స్వాధీనం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన
Posted On 2026-07-25 07:31:14
Readmore >
ప్రజల ప్రాణాలతో చెలగాటం... మల్కాజిగిరి కేక్స్ క్లబ్ బేకరీపై కేసు
Posted On 2026-07-25 07:06:03
Readmore >
ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...
Posted On 2026-07-25 04:00:34
Readmore >
రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు
Posted On 2026-07-24 19:19:00
Readmore >
కామారెడ్డి జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్
Posted On 2026-07-24 19:17:19
Readmore >