Posted on 2026-07-25 09:56:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అమ్మ సేవా సదన్ (వృద్ధాశ్రమం) లో ఆశ్రయం పొందుతున్న 27 మంది వృద్ధుల ఆకలి మంటలను దృష్టిలో ఉంచుకొని అశ్వారావుపేట రైతు పెనుమత్స సుబ్బరాజు రూ.10,116 రూపాయలను అందజేశారు. వృద్ధులకు పోషణ భారంగా మారడంతో ఆశ్రమ నిర్వాహకులు దాతల సహాయార్థాన్ని కోరుతున్నారు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, జ్ఞాపకార్ధాల సందర్భాలను పురస్కరించుకొని ఆశ్రమంలో జరుపుకోవడం వల్ల వృద్ధుల ఆకల దప్పికలను తీర్చగలుగుతారని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >