Posted on 2025-05-12 15:48:38
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం 22 వ వార్డు గణేష్ నగర్, తారకరామనగర్, పెద్ద బోనాల, తుక్కారావుపల్లె కు చెందిన పలువురికి CMRF చెక్కులను స్థానిక మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కల్లూరి లత-మధు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చెక్కు అందుకున్న లబ్దిదారులు మాజీ మంత్రి వర్యులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుకి, చెక్కు మంజూరికి కృషి చేసిన మాజీ కౌన్సిలర్ కల్లూరి లత -మధు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంచే మల్లయ్య, కారంపూరి సురేందర్, బొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >