Posted on 2025-05-01 18:30:42
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు వారు మాట్లాడుతూ మా ఆదివాసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నీ ప్రోటో కాల్ విషయంలో సంబంధిత అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా, ఎమ్మెల్యేకు చెప్పకుండా శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిపించటం శోచనీయమని,ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమక్షంలోనే ఇలా జరగటం దురదృష్టకరమని, ఆదివాసి ఎమ్మెల్యే అని అధికారులు చిన్న చూపు చూడటం విచారకరమని అన్నారు, అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానకరం ఎమ్మెల్యేకి జరిగి ఉండకపోవచ్చని అని అభిప్రాయం వ్యక్తం చేశారు,ఇతర మంత్రులకు గాని,ఎమ్మెల్యే కూడా ఇలా జరిగితే ఊరుకునేవారా అని ఆయన ప్రశ్నించారు, భవిష్యత్తులో ఇలాంటి అవమానాలు, జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నని అన్నారు,ఈ విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామని నాయకులు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో బండారి సూర్యనారాయణ తంబల రవి వాసం పోలయ్య పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >