Posted on 2025-05-01 17:49:23
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుదవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గం వనస్థలిపురం ఎన్జిఓ కాలనీలో గ్రంధాలయ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎం.పీ ఈటల రాజేందర్, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ రియాజ్ తో కలిసి ఆయన పాల్గోన్నార.
ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ...
నిత్యం గ్రంథాలయానికి వెళ్లడం ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని రకాలు విశేషాలు అవగతమవుతాయన్నారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమమేందుకు గ్రంథాలయాలు ఉపయోగపడతాయని తెలిపారు.జిల్లాలో అన్ని పెద్ద గ్రామాల్లో గ్రంథాలయాలు మంజూరు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >