Posted on 2025-05-01 17:49:23
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుదవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గం వనస్థలిపురం ఎన్జిఓ కాలనీలో గ్రంధాలయ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎం.పీ ఈటల రాజేందర్, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ రియాజ్ తో కలిసి ఆయన పాల్గోన్నార.
ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ...
నిత్యం గ్రంథాలయానికి వెళ్లడం ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని రకాలు విశేషాలు అవగతమవుతాయన్నారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమమేందుకు గ్రంథాలయాలు ఉపయోగపడతాయని తెలిపారు.జిల్లాలో అన్ని పెద్ద గ్రామాల్లో గ్రంథాలయాలు మంజూరు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >