| Daily భారత్
Logo




పటాన్ చేరు లో ఘనoగ మే డే వేడుకలు

News

Posted on 2025-05-01 19:20:28

Share: Share


పటాన్ చేరు లో ఘనoగ మే డే వేడుకలు

పెట్టుబడి దారులకోసం  కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది 

మోడీ వ్యతిరేక లేబర్ కోడును రద్దు అయ్యంతవరకు కార్మిక వర్గం  పోరాడాలి...

 సీఐటీయూ ఆధ్వర్యంలో  ర్యాలీ, భారీ బహిరంగ సభ...

 సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్..

పఠాన్ చేరు, డైలీ భారత్ న్యూస్:మే డే సందర్భంగా పటాన్చెరు  శ్రామిక భవన్ వద్ద సిఐటియు   జెండాను ఆవిష్కరించిన,  అనంతరం  కార్మికులు  ర్యాలీగా బస్టాండ్ వద్దకు రావడం జరిగింది,      ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయ మల్లికార్జున హాజరు అ యరు ,ఈ కార్యక్రమం మని ఉద్దేశించి అయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పైన కార్మికుల తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం పైన తిరగబడితేనే కార్మిక లోకానికి భవిష్యత్తు అని ఆయన అన్నారు లేకపోతే కార్మికులకు హక్కులు రక్షణ చట్టాలు ఏ ఉండవని ఆయన అన్నారు కార్మికులకు నష్టం చేసే లేబర్ కోర్లను దేశంలో అమలుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు లేబర్ కోడులు ఎప్పుడు తెచ్చిన నిరవధిక సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు పెట్టుబడిదారుల కోసమే లేబర్ కోడలు తెస్తున్నారని ఆయన అన్నారు కార్మికుల కోసం అయితే కార్మిక సంఘాలతో ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు ఏకపక్షంగా నియంతృప్తంగా మొండిగా లేబర్ కోడలు అమలుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన దుయ్యబట్టారు లేబర్ కోడలు వస్తే పరిచయంలో ఎప్పుడైనా మూసుకోవచ్చని కనీస వేతనాలు అడగరాదని యూనియన్ లను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఆయన విమర్శించారు అసండి రంగానికి ఎటువంటి సామాజిక భద్రత ఉండదని ఆయన అన్నారు కనీస వేతనాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.


    ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య సిఐటి నాయకులు పాండురంగారెడ్డి వాజిద్ అలీ మల్లేశం శాంత కుమార్ నాగ ప్రసాద్ అనంతరావు వెంకటేష్ రామకృష్ణ జయరాం మనోహర్ తదితరులు పాల్గొన్నారు...

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

Posted On 2026-06-01 19:38:29

Readmore >
Image 1

జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి

Posted On 2026-06-01 19:24:23

Readmore >
Image 1

ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి

Posted On 2026-06-01 19:22:34

Readmore >
Image 1

ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

Posted On 2026-06-01 15:09:10

Readmore >
Image 1

గంభీరావుపేట నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్

Posted On 2026-06-01 15:07:57

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-01 11:10:15

Readmore >
Image 1

జూన్ 2 – జనగర్జన ఫలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-01 10:36:22

Readmore >
Image 1

పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

Posted On 2026-06-01 10:32:06

Readmore >
Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >