| Daily భారత్
Logo




మరోసారి తెరపైకి ఏపీ పవర్ హౌస్

News

Posted on 2025-04-19 10:32:06

Share: Share


మరోసారి తెరపైకి ఏపీ పవర్ హౌస్

డైలీ భారత్, సీలేరు : సీలేరు కాంప్లెక్సు పరిధిలో బలిమెల జలాశయం దిగువన ఏపీ పవర్ హౌస్ నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఆంధ్రా, ఒడిశా ఉమ్మడి జలాశయమైన బలిమెల నుంచి ఆంధ్రా వాటాగా టన్నెల్ గేట్ల నుంచి సీలేరు గుంటవాడ జలాశయానికి నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రదేశంలోనే 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లను 1980 సంవత్సరంలోనే ఉమ్మడిగా నిర్మించడానికి అప్పట్లో ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇందులో అత్యధిక వాటా ఆంధ్రాకు దక్కేలా ఒప్పందం కుదిరింది.

Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >
Image 1

మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-30 22:23:35

Readmore >
Image 1

అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-30 17:58:19

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-05-30 17:55:56

Readmore >
Image 1

మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం

Posted On 2026-05-30 17:52:53

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం

Posted On 2026-05-30 17:17:48

Readmore >
Image 1

మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-05-30 17:15:14

Readmore >