Posted on 2026-05-31 13:53:49
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బాసర ట్రిపుల్ ఐటీకి సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట హైస్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు కైరి పద్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం వెలువడిన ఫలితాల్లో చంద్రంపేట ఉన్నత పాఠశాలకు చెందిన ఒగ్గు అక్షయ,ఒగ్గు అఖిల, నర్మెట్ట మనస్విని ఉత్తమ మార్కులు రావడంతో వారిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ఒగ్గు అక్షయ 569, ఒగ్గు అఖిల 566, నర్మెట్ట మనస్విని 559 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఇందులో ఒగ్గు అక్షయ, ఒగ్గు అఖిల కవలలు కావడం విశేషం. చంద్రంపేట గ్రామం నుండి ముగ్గురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం పట్ల పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ కంది సుజాత, ఉపాధ్యాయ బృందం కొండికొప్పుల రవి, ముంజ రమ, వేముల అంజలి, వి.మధుసూధన్, పి.అనిల్ కుమార్, యం.చక్రపాణి, మిరియం, లత, త్రివేణి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షం వ్యక్తం చేశారు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >