Posted on 2026-05-30 14:25:56
పంట నష్టపోయిన రైతుకి న్యాయం చేయాలి
నకిలీ విత్తనాలు పంపిణీ చేసే సీడ్ కంపెనీలపై అధికారులు పరివేక్షణ కరువాయే
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం గ్రామంలో నకిలీ విత్తనాల మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతు పొలాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ గట్టు గూడెం గ్రామంలో దార ప్రసాద్ అనే రైతుకి ఒక సీడ్ కంపెనీ వాళ్ళు నకిలీ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి అతనిని ఆర్థికంగా నష్ట పోయేలా చేశారని వారిని కటినంగా శిక్షించాలనీ,నష్ట పోయిన పంటకు సీడ్ కంపెనీ వాళ్ళు నష్ట పరిహారం ఇస్తామని చెప్పి ఇ రోజుకి నెల దాటుతున్న ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం చేయలేదని,ఇప్పటికైన స్థానిక వ్యవసాయ అధికారులు స్పందించి రైతు పంట పొలాన్ని పరిశీలించి నష్టపోయిన రైతుకి న్యాయం అందేలా చేయాలని,నకిలీ విత్తనాలు సప్లై చేసే సీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని,నష్ట పోయిన రైతుకి నష్టపరిహారం చెల్లించాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగినది.
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >