Posted on 2026-09-12 06:24:45
డైలీ భారత్, జూలూరుపాడు:గణేష్ నవరాత్రి ఉత్సవాలకు తప్పనిసరిగా ఆన్లైన్ అనుమతి తీసుకోవాలి
జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే ప్రతి గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా తెలంగాణ పోలీస్ శాఖ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకుని అనుమతి తీసుకోవాలని జూలూరుపాడు మండల ఎస్సై జీనత్ కుమార్ తెలిపారు.
మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, మండప నిర్వాహకుల పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, ఊరేగింపు మరియు నిమజ్జన వివరాలను ఆన్లైన్ పోర్టల్లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
ఈ నమోదు ద్వారా ఉత్సవాలు, నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా ఏర్పాట్లు చేపట్టడానికి వీలవుతుందన్నారు.
కావున జూలూరుపాడు మండల పరిధిలోని గణేష్ మండప నిర్వాహకులు అందరూ సహకరించి తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని కోరారు.
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >