Posted on 2025-02-27 10:48:41
41 పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయ మరియు విద్యావంతుల ఎన్నికలు.
200 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిధిలోని సిరిసిల్ల,తంగలపల్లి లోని పలు పోలింగ్ కేంద్రాలు పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు, సిబ్బంది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదేశాలు ఇచ్చిన ఎస్పీ
జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉంది.
ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకు బందోబస్తు కొనసాగుతుందని,ఎన్నికలు పూర్తి ఆయన తరువాత కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ చేరే వరకు పటిష్ట భద్రత , రూట్ బందోబస్తు చేయడం జరిగిందని ,ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు, ఉపాద్యాయులు, పోలీసుల సలహాలు సూచనలు పాటించి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించాలని సూచించారు.
ఎస్పి వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కృష్ణ, సిబ్బంది ఉన్నారు.
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >