Posted on 2026-05-09 12:22:25
యార్డ్ కి ధాన్యం వచ్చి నెల కావస్తున్న కొనే దిక్కు లేదు
లారీలు లేవు అనే సాకుతో ఎన్ని రోజులు కాలం గడుపుతారు
ధాన్యం కొనుగోలు వెంటనే మొదలు పెట్టాలి రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మార్కెట్ యార్డ్ లో నిన్న కురిసిన వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన అశ్వారావుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కి ఓటు వేసిన పాపని ఇ రోజు రైతులకు దిక్కులేని పరిస్థితి ఏర్పడినది,రైతులు పంట పండించి పంట అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది,గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎందుకు ఏడిపిస్తున్నది,ధాన్యం ఎంతకాలం యార్డ్ లలో ఉంచుకుంటారు... తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి,తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండ వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి,దొడ్డా సతీష్,sc మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాముల, రైతులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >