Posted on 2026-05-09 12:22:25
యార్డ్ కి ధాన్యం వచ్చి నెల కావస్తున్న కొనే దిక్కు లేదు
లారీలు లేవు అనే సాకుతో ఎన్ని రోజులు కాలం గడుపుతారు
ధాన్యం కొనుగోలు వెంటనే మొదలు పెట్టాలి రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మార్కెట్ యార్డ్ లో నిన్న కురిసిన వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన అశ్వారావుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కి ఓటు వేసిన పాపని ఇ రోజు రైతులకు దిక్కులేని పరిస్థితి ఏర్పడినది,రైతులు పంట పండించి పంట అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది,గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎందుకు ఏడిపిస్తున్నది,ధాన్యం ఎంతకాలం యార్డ్ లలో ఉంచుకుంటారు... తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి,తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండ వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి,దొడ్డా సతీష్,sc మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాముల, రైతులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >