| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి

News

Posted on 2026-05-09 17:13:03

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు  మృతి

డైలీ భారత్, మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల వివరాల ప్రకారం.. మండపేట బైపాస్ రోడ్‌లోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఇసుక టిప్పర్ లారీ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Image 1

మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర దానం

Posted On 2026-05-09 17:47:59

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..

Posted On 2026-05-09 17:26:47

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి

Posted On 2026-05-09 17:13:03

Readmore >
Image 1

ఏపీడబ్ల్యూజేకి హైకోర్టులో చుక్కెదురు

Posted On 2026-05-09 17:08:04

Readmore >
Image 1

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-05-09 12:22:25

Readmore >
Image 1

అమ్మ...నా మొదటి ప్రపంచం....మంజుల పత్తిపాటి

Posted On 2026-05-09 11:38:16

Readmore >
Image 1

లేడీ డీఎస్పీ నిర్వాకం.. అసలు గుట్టు విప్పిన రూరల్ పోలీసులు

Posted On 2026-05-09 06:27:23

Readmore >
Image 1

ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-05-08 20:04:24

Readmore >
Image 1

మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

Posted On 2026-05-08 20:03:36

Readmore >
Image 1

జర్నలిస్టుల ఐక్యతకు నూతన వేదిక..

Posted On 2026-05-08 20:00:11

Readmore >