Posted on 2026-05-09 18:59:00
దళిత నాయకులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు
భద్రాద్రి డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్జర్వర్ వెంకట నరసయ్య
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అబ్జర్వర్ గా వెంకట నరసయ్యను నియమించిన ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకై
శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్నని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట నరసయ్య
ఈ సందర్భంగా వెంకట నరసయ్య మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా డిసిసి ఆదేశాల మేరకై నూతన భద్రాద్రి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్లు కొరకు దళిత నాయకులు 15-5-2026 శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్యాంపు కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్న మరియు అబ్జర్వర్ వెంకట నరసయ్య వారి సమక్షంలో అప్లికేషన్ స్వీకరించబడుతున్నది భద్రాద్రి జిల్లా నలుమూలల నుంచి వచ్చి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని, దేవి ప్రసన్న వెంకటన్నసయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >