Posted on 2026-05-09 17:47:59
మరణంలోనూ ఇద్దరికి కంటి చూపూచ్చిన విశ్వనాథం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో ఇ రోజు ఉదయం 11గంటల సమయంలో మోరంపూడి సాయి విశ్వనాథం అనే వ్యక్తి (29) వడదెబ్బతో మృతి చెందడం జరిగినది విషయం తేలుకున్న మేము సైతం ఫౌండేషన్ & అగర్వాల్ ఐ డెనేషన్ సంస్థ వారి సహకారంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో విశ్వనాథం నేత్రాలను డొనేట్ చేయడం జరిగినది.
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >