| Daily భారత్
Logo




అర్ధరాత్రి భూకంపం.. పరుగులు తీసిన జనం

News

Posted on 2025-02-27 10:42:06

Share: Share


అర్ధరాత్రి భూకంపం.. పరుగులు తీసిన జనం

డైలీ భారత్, అస్సాం: అస్సాంలో భూకంపం సంభవించింది. మోరిగావ్‌లో బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భూకంపం భయంతో ప్రజలు రాత్రి నుంచి ఆరు బయట గడుపుతున్నారు.

Image 1

రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం

Posted On 2026-05-09 21:25:28

Readmore >
Image 1

భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Posted On 2026-05-09 21:24:43

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం

Posted On 2026-05-09 18:59:00

Readmore >
Image 1

మద్యం మత్తులో డ్రైవింగ్ పై కామారెడ్డి పోలీసుల ఉక్కు పాదం

Posted On 2026-05-09 18:56:47

Readmore >
Image 1

మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర దానం

Posted On 2026-05-09 17:47:59

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..

Posted On 2026-05-09 17:26:47

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి

Posted On 2026-05-09 17:13:03

Readmore >
Image 1

ఏపీడబ్ల్యూజేకి హైకోర్టులో చుక్కెదురు

Posted On 2026-05-09 17:08:04

Readmore >
Image 1

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-05-09 12:22:25

Readmore >
Image 1

అమ్మ...నా మొదటి ప్రపంచం....మంజుల పత్తిపాటి

Posted On 2026-05-09 11:38:16

Readmore >