Posted on 2025-02-25 22:49:30
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారతదేశపు మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధంగా ఉంది. ఐఐటీ మద్రాస్ రైల్వే మంత్రిత్వ శాఖ మద్దతుతో 422 మీటర్ల పొడవైన టెస్ట్ ట్రాక్ను అభివృద్ధి చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఈ టెస్ట్ ట్రాక్ ఫలితం ప్రకారం 350 కి.మీ.లను కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అంటే ఢిల్లీ నుండి జైపూర్కు దాదాపు 300 కి.మీ.లను అరగంటలోపే వెళ్లవచ్చు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >