Posted on 2025-02-25 12:49:49
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్ నగర్ మున్సిపాలిటీ 9 వార్డులో శ్రీభవాని సహిత సహస్ర లింగేశ్వర వీరాంజనేయ స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆలయ అర్చకులు, కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఘనoగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, మాజీ కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి,నేతలు అగ్గనూర్ బస్వo, చెంది తిరుపతి రెడ్డి, ఇబ్రహీం, శ్రీకాంత్ రెడ్డి, మాధువలు యాదవ్, తుపాకుల శేఖర్,ఖదీర్, శ్రీనివాస్ అర్చకులు - చంద్రశేఖర్ శర్మ, వెంకట కృష్ణ శర్మ,కాలనీ వాసులు బాలగోపాల్, మదన్ గోపాల్,బాల రాజేష్, బాలయ్య ,యాదగిరి, కె బి గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >