Posted on 2025-02-25 12:05:20
డైలీ భారత్, శ్రీశైలం:శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు దాడి చేయడం దారుణమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శ్రీశైలం దేవస్థానానికి వెళ్లిన స్వాములపై దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివస్వాములు ఓ దుకాణాదారుడితో వాగ్వాదం కాగా అక్కడి పోలీసులు శివస్వాములపై ఎలా లాఠీచార్జ్ చేస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం, డీజీపీ స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >