Posted on 2025-02-25 12:03:03
డైలీ భారత్, తెలంగాణ డెస్క్:బంగ్లాదేశ్ తరుచూ భారత్ పట్ల అస్థిర దృక్పథాన్ని ప్రదర్శించడంపై భారత్ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ హెచ్చరించారు. హాస్యాస్పద వాదానలకు దూరంగా ఉండాలని ఢాకాకు సూచించింది. తాత్కాలిక ప్రభుత్వంలోని నాయకులు తరచూ భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రతి దానికి భారత్ కారణమని ఆరోపించడం వారికి అలవాటుగా మారిందని బంగ్లా తీరుపై ధ్వజమెత్తారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >