Posted on 2025-02-21 11:55:15
డైలీ భారత్, పెద్దపల్లి: Jatoth Ganesh, Surveyor, O/o The Tahsildar, Manthani Mandal of Peddapalli District was caught by Telangana ACB Officials on 20.02.2025 for demanding Rs.17000/- and accepting the bribe amount of Rs.3,000/- (Already accepted Rs.9,000/- as the first installment) from the complainant for showing official favour "to survey the land of the complainant and to issue survey report".
"ఫిర్యాదుదారుడి యొక్క భూమిని సర్వే చేయడానికి మరియు అట్టి సర్వే నివేదికను జారీ చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు " ఫిర్యాదుదారుడి నుండి రూ.17000/- #లంచం డిమాండ్ చేసి అందులో మొదటి విడతగా రూ.9,000/- తీసుకొని రెండవ విడతగా రూ.3,000/- లంచం తీసుకుంటూ 20.02.2025 తారీఖున తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన పెద్దపల్లి జిల్లా మంథని మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని సర్వేయర్ - జటోత్ గణేష్.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >