Posted on 2025-02-18 17:08:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మేలైన విత్తనాల తో అధిక దిగుబడులు, సాధ్యమవుతాయని కలష్ సీడ్స్ కంపెనీ ప్రతినిధి ఏరియా మేనేజర్ రత్నాకర్ రెడ్డి అన్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గొంపల్లి గ్రామానికి చెందిన గుడవర్తి మురళి అనే రైతు కలష్ సీడ్స్ కంపెనీ వారి బి ఎస్ ఎస్ 807 మిర్చి రకము విత్తనాలు సాగు చేసిన మిరప తోటలో సోమవారం రైతు పంట ప్రదర్శన క్షేత్రం ను 250 మంది రైతుల సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలష్ సీడ్స్ సాగు చేసిన రైతులు అధిక దిగుబడులు పొందుతారని తెలిపారు అంతే కాక ఈ రకం విత్తనాలు అన్ని రకాల తెగుళ్ళ ను,వాతవరణం పరిస్థితులు ను తట్టుకొగలుగుతాయని దీనితో రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అన్నారు, అలాగే మార్కెట్ లో కూడా అధిక ధర పలుకుతుంది అని తెలిపారు,ఇతర రకాల విత్తనాల సాగు చేసిన రైతుల కంటే కలష్ సీడ్స్ సాగు చేసిన రైతులు అత్యధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు, అనంతరం ఈ మిర్చి రకము సాగు చేసి అధిక దిగుబడి సాధించిన రైతు: మురళి నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డైరెక్టర్ రాధిక రాణి, రైతుల సమక్షంలో సన్మానించి బహుమతి అందచేశారు,
ఈ కార్యక్రమంలో విత్తన డిస్ట్రిబ్యూటర్ చర్ల ఆర్.కె సీడ్స్ రామక్రిష్ణ, నవీన్, ఏఈఒ కీర్తి విత్తన డీలర్లు, ఎస్.ఓ రాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >