Posted on 2024-09-03 19:29:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో భారీ వర్షాల కారణంగా మోకిలా గేటెడ్ కమ్యూనిటీ వరదల సమస్యలపై సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఆర్డీవో సాయిరాం హాజరు కావడం జరిగింది
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ ఇకముందు వర్షం వచ్చిన సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మర్వో, ,ఎంపీడీవో, హెచ్ఎండీఏ అధికారులు,మున్సిపల్ కమిషనర్, పోలీసులు పాల్గొన్నారు...
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >