| Daily భారత్
Logo




తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ను హత్య చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్‌

News

Posted on 2024-07-14 12:55:04

Share: Share


తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ను హత్య చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్‌

డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని చెన్నైలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. రాష్ట్ర బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ హత్య కేసులో నిందితుడు, రౌడీ షీటర్‌ తిరువేంగడంను పోలీసులు కాల్చిచంపారు. కస్టడీ నుంచి పారిపోవడంతో అతనిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ నెల 5న తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌పై దుండగులు దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే.

Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >