Posted on 2024-07-14 12:55:04
డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని చెన్నైలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడు, రౌడీ షీటర్ తిరువేంగడంను పోలీసులు కాల్చిచంపారు. కస్టడీ నుంచి పారిపోవడంతో అతనిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ నెల 5న తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్పై దుండగులు దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >