| Daily భారత్
Logo




తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ను హత్య చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్‌

News

Posted on 2024-07-14 12:55:04

Share: Share


తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ను హత్య చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్‌

డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని చెన్నైలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. రాష్ట్ర బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ హత్య కేసులో నిందితుడు, రౌడీ షీటర్‌ తిరువేంగడంను పోలీసులు కాల్చిచంపారు. కస్టడీ నుంచి పారిపోవడంతో అతనిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ నెల 5న తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌పై దుండగులు దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే.

Image 1

₹35 వేల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఎగ్జామినర్ పట్టుబాటు

Posted On 2026-03-06 07:54:12

Readmore >
Image 1

తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

Posted On 2026-03-06 07:46:55

Readmore >
Image 1

2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు

Posted On 2026-03-05 22:09:37

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి

Posted On 2026-03-05 22:08:10

Readmore >
Image 1

ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

Posted On 2026-03-05 22:07:03

Readmore >
Image 1

శీర్షిక: మంజుల అనే నేను

Posted On 2026-03-05 22:05:42

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

Posted On 2026-03-05 22:00:22

Readmore >
Image 1

కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

Posted On 2026-03-05 21:59:32

Readmore >
Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >