| Daily భారత్
Logo




తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ను హత్య చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్‌

News

Posted on 2024-07-14 09:25:04

Share: Share


తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ను హత్య చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్‌

డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని చెన్నైలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. రాష్ట్ర బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ హత్య కేసులో నిందితుడు, రౌడీ షీటర్‌ తిరువేంగడంను పోలీసులు కాల్చిచంపారు. కస్టడీ నుంచి పారిపోవడంతో అతనిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ నెల 5న తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌పై దుండగులు దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >