Posted on 2024-07-14 12:01:14
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: నంద్యాలలో 8 ఏండ్ల బాలిక హత్యాచార ఘటన మరువ కముందే.. తాజాగా విజయనగరం జిల్లాలో 5 నెలల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
జీలుగువలసలో వరుసకు తాత అయిన వ్యక్తి ఊయల లో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక కు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >