Posted on 2023-10-08 20:40:43
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట :రోడ్డుపై నిలుచున్న ఆరేండ్ల పాపను స్కార్పియో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రోడ్డులోనీ గాజుల పల్లి శివారు బస్టాండ్ లో బస్సు కోసం వరంగల్ జిల్లాకు చెందిన కొట్టెం పద్మ కుటుంబ సభ్యులు వేచివున్న క్రమంలో స్కార్పియో అతి వేగంగా దూసుకువచ్చి రోడ్డుపై నిల్చున్న పద్మ కూతురు స్వాతి (6)ని డీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. సొంత అన్న కుటుంబ సభ్యులను చూడడానికి పద్మ కుటుంబ సభ్యులు గాజులపల్లి గ్రామానికి వచ్చారు. చూసి తిరుగు పద్మ ఇంటికి ప్రయాణమయ్యే క్రమంలో ఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి,విచారణ చేపట్టారు. సింగారం గ్రామానికి చెందిన షేక్ అజీజ్ కాంట్రాక్టర్, స్కార్పియోగా పోలీసులు గుర్తించారు. న్యాయం చేయాలని స్వాతి తల్లి పద్మ, కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష
Posted On 2026-06-18 17:15:26
Readmore >
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >