Posted on 2026-08-17 18:43:37
డైలీ భారత్, వైరా:వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం, రామచంద్రపురం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ సీతా కుమారి అన్న చంటి (గలిగే లక్ష్మయ్య)దిశ దినకర్మ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ బి ఆర్ఎస్ పార్టీ నాయకురాలు భానోత్ మనీషా లక్ష్మీ మదన్ లాల్ హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు గుండెపుడి వైయస్ నివాసంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతం పై చర్చించారు. ఈ కార్యక్రమంలో దుద్దుకూరి నాగేశ్వరరావు , సర్పంచ్ బాదావత్ నరేష్ , మూడూ చిట్టిబాబు , చావా వెంకట రామారావు , గుడిమెట్ల రాము , హనుమంతు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గలిగే లక్ష్మయ్య(చంటి) చిత్రపటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మీ మదన్లాల్
Posted On 2026-08-17 18:43:37
Readmore >
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిగే చంటి కుటుంబాన్ని పరామర్శించిన జూలూరుపాడు మండల బిఆర్ఎస్ నాయకులు
Posted On 2026-08-17 18:41:29
Readmore >
న్యూఢిల్లీలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి బృందం సమావేశం
Posted On 2026-08-17 18:28:24
Readmore >
₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్బుక్లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు
Posted On 2026-08-17 15:32:36
Readmore >
రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!
Posted On 2026-08-17 15:17:48
Readmore >
అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్
Posted On 2026-08-17 15:01:32
Readmore >
పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం
Posted On 2026-08-17 14:52:49
Readmore >