| Daily భారత్
Logo




న్యూఢిల్లీలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి బృందం సమావేశం

News

Posted on 2026-08-17 18:28:24

Share: Share


న్యూఢిల్లీలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి బృందం సమావేశం

మద్దిశెట్టి ని అభినందించిన అధిష్టానం

డైలీ భారత్, న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి సామేలు బృందం ఎన్సీపీ ఎన్‌వైసీ జాతీయ అధ్యక్షులు ధీరజ్ శర్మ ను కలిసి సమావేశమైంది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన పలు సమస్యలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు.

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, ఎన్‌వైసీ కార్యకలాపాలపై కూడా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్‌వైసీ అధ్యక్షుడిని వీలైనంత త్వరగా నియమించాలని ధీరజ్ శర్మ మద్దిశెట్టి సామేలుకు సూచించారు.

అలాగే, వచ్చే నెల చివరిలో తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర పవార్, రాజ్యసభ ఎంపీ పార్ధ్ పవార్ ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి భారీ స్థాయిలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పూర్తి భాద్యతలను అప్పగిస్తూ మద్దిశెట్టిని ఆదేశించిన అధిష్టానం.


Image 1

గలిగే లక్ష్మయ్య(చంటి) చిత్రపటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మీ మదన్లాల్

Posted On 2026-08-17 18:43:37

Readmore >
Image 1

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిగే చంటి కుటుంబాన్ని పరామర్శించిన జూలూరుపాడు మండల బిఆర్ఎస్ నాయకులు

Posted On 2026-08-17 18:41:29

Readmore >
Image 1

కల్లూరు పట్టణంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

Posted On 2026-08-17 18:31:18

Readmore >
Image 1

న్యూఢిల్లీలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి బృందం సమావేశం

Posted On 2026-08-17 18:28:24

Readmore >
Image 1

అన్న vs బావ... కత్తి దాడితో హాట్ టాపిక్ అయిన కోనరావుపేట

Posted On 2026-08-17 18:17:01

Readmore >
Image 1

అదృష్టం పేరుతో మోసం... టాస్క్‌ఫోర్స్ వలలో 6 మంది

Posted On 2026-08-17 16:03:05

Readmore >
Image 1

₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్‌బుక్‌లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు

Posted On 2026-08-17 15:32:36

Readmore >
Image 1

రిటైర్మెంట్‌ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!

Posted On 2026-08-17 15:17:48

Readmore >
Image 1

అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్

Posted On 2026-08-17 15:01:32

Readmore >
Image 1

పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం

Posted On 2026-08-17 14:52:49

Readmore >