Posted on 2023-10-08 17:11:05
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట :రోడ్డుపై నిలుచున్న ఆరేండ్ల పాపను స్కార్పియో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రోడ్డులోనీ గాజుల పల్లి శివారు బస్టాండ్ లో బస్సు కోసం వరంగల్ జిల్లాకు చెందిన కొట్టెం పద్మ కుటుంబ సభ్యులు వేచివున్న క్రమంలో స్కార్పియో అతి వేగంగా దూసుకువచ్చి రోడ్డుపై నిల్చున్న పద్మ కూతురు స్వాతి (6)ని డీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. సొంత అన్న కుటుంబ సభ్యులను చూడడానికి పద్మ కుటుంబ సభ్యులు గాజులపల్లి గ్రామానికి వచ్చారు. చూసి తిరుగు పద్మ ఇంటికి ప్రయాణమయ్యే క్రమంలో ఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి,విచారణ చేపట్టారు. సింగారం గ్రామానికి చెందిన షేక్ అజీజ్ కాంట్రాక్టర్, స్కార్పియోగా పోలీసులు గుర్తించారు. న్యాయం చేయాలని స్వాతి తల్లి పద్మ, కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు.
గలిగే లక్ష్మయ్య(చంటి) చిత్రపటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మీ మదన్లాల్
Posted On 2026-08-17 18:43:37
Readmore >
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిగే చంటి కుటుంబాన్ని పరామర్శించిన జూలూరుపాడు మండల బిఆర్ఎస్ నాయకులు
Posted On 2026-08-17 18:41:29
Readmore >
న్యూఢిల్లీలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి బృందం సమావేశం
Posted On 2026-08-17 18:28:24
Readmore >
₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్బుక్లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు
Posted On 2026-08-17 15:32:36
Readmore >
రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!
Posted On 2026-08-17 15:17:48
Readmore >
అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్
Posted On 2026-08-17 15:01:32
Readmore >
పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం
Posted On 2026-08-17 14:52:49
Readmore >