Posted on 2023-10-08 20:39:01
వినోద్ కుమార్ ను వేడుకున్న మహిళా
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించమంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ముందు ఓ మహిళా కంటతడి పెట్టింది. ఆదివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన వినోద్ కుమార్ కు పట్టణంలోని 29వ వార్డు ప్రగతి నగర్ కు చెందిన బైరవేణి భారతి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలని వినతి పత్రం అందజేసి కాళ్లపై పడ్డది. కన్నీరు పెడుతూ తన గోడు వేల్లబోసుకుంది. నాలుగుసార్లు అప్లికేషన్ పెట్టుకున్న తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని, అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారని వాపోయింది. తమకు పిల్లలు లేరని, పాతికేళ్లుగా భార్యాభర్తలం కిరాయి ఇండ్లలో ఉంటున్నామని చెప్పింది. ఒక గేదె ఇచ్చే పాలు, బీడీ ఫించన్ ఆధారపడి జీవిస్తున్నామని, తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలని వినోద్ కుమార్ ను వేడుకుంది.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
Posted On 2026-03-13 08:09:02
Readmore >
హైదరాబాద్లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >