Posted on 2023-10-08 17:09:01
వినోద్ కుమార్ ను వేడుకున్న మహిళా
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించమంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ ముందు ఓ మహిళా కంటతడి పెట్టింది. ఆదివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన వినోద్ కుమార్ కు పట్టణంలోని 29వ వార్డు ప్రగతి నగర్ కు చెందిన బైరవేణి భారతి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలని వినతి పత్రం అందజేసి కాళ్లపై పడ్డది. కన్నీరు పెడుతూ తన గోడు వేల్లబోసుకుంది. నాలుగుసార్లు అప్లికేషన్ పెట్టుకున్న తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని, అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారని వాపోయింది. తమకు పిల్లలు లేరని, పాతికేళ్లుగా భార్యాభర్తలం కిరాయి ఇండ్లలో ఉంటున్నామని చెప్పింది. ఒక గేదె ఇచ్చే పాలు, బీడీ ఫించన్ ఆధారపడి జీవిస్తున్నామని, తమకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలని వినోద్ కుమార్ ను వేడుకుంది.
గలిగే లక్ష్మయ్య(చంటి) చిత్రపటానికి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మీ మదన్లాల్
Posted On 2026-08-17 18:43:37
Readmore >
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిగే చంటి కుటుంబాన్ని పరామర్శించిన జూలూరుపాడు మండల బిఆర్ఎస్ నాయకులు
Posted On 2026-08-17 18:41:29
Readmore >
న్యూఢిల్లీలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యాలయంలో మద్దిశెట్టి బృందం సమావేశం
Posted On 2026-08-17 18:28:24
Readmore >
₹7 లక్షల క్రిప్టో మోసం... ఫేస్బుక్లో ఉచ్చు వేసి దోచుకున్న ముఠా గుట్టు రట్టు
Posted On 2026-08-17 15:32:36
Readmore >
రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి కోసం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య!
Posted On 2026-08-17 15:17:48
Readmore >
అత్యవసర వేళలో ఆపన్నహస్తం... చిన్నారికి ప్లేట్లెట్స్ ఇచ్చిన బీజేపీ నేత సురేష్
Posted On 2026-08-17 15:01:32
Readmore >
పెళ్లి వేడుకను సేవగా మార్చిన దాతలు... వేములవాడ బాలికల పాఠశాలకు 200 స్టీల్ గ్లాసుల విరాళం
Posted On 2026-08-17 14:52:49
Readmore >