Posted on 2023-10-08 20:37:39
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని అధ్యాత్మిక క్షేత్రం వేములవాడ పట్టణంలోనీ గుడి చెరువు అద్భుత ఘట్టానికి వేదికానుంది. సోమవారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేములవాడ గుడి చెరువు వద్ద 450 డ్రోన్లతో అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనున్నది. సోమవారం సాయంత్రం 7.30 గంటలకు డ్రోన్ల ద్వారా అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు కనువిందు చేయనున్నది. భూమి నుంచి వంద మీటర్ల ఎత్తులో కాంతి వెలుగులో జిల్లా అభివృద్ధిని ఆవిష్కరించనున్నారు.
గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు
Posted On 2026-03-13 13:26:57
Readmore >
జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం
Posted On 2026-03-13 13:16:52
Readmore >
"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Posted On 2026-03-13 12:25:43
Readmore >