Posted on 2023-10-08 20:38:01
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని అధ్యాత్మిక క్షేత్రం వేములవాడ పట్టణంలోనీ గుడి చెరువు అద్భుత ఘట్టానికి వేదికానుంది. సోమవారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేములవాడ గుడి చెరువు వద్ద 450 డ్రోన్లతో అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనున్నది. సోమవారం సాయంత్రం 7.30 గంటలకు డ్రోన్ల ద్వారా అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు కనువిందు చేయనున్నది. భూమి నుంచి వంద మీటర్ల ఎత్తులో కాంతి వెలుగులో జిల్లా అభివృద్ధిని ఆవిష్కరించనున్నారు.
"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Posted On 2026-03-13 12:25:43
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
Posted On 2026-03-13 08:09:02
Readmore >