Posted on 2026-07-24 09:02:05
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని జూలూరుపాడులో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో BRS జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ , జూలూరుపాడు మండల అధ్యక్షుడు చాపల రామ్మూర్తి మాట్లాడుతూ దీర్ఘాయుష్మంతుడిగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా నాయకులు అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ జూలూరుపాడు మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి ,మూడు చిట్టిబాబు - మాజీ ఎంపీపీ ,యడదపల్లి వీరభద్రం మాజీ వైస్ ఎంపీపీ ,సిద్దిబోయిన మోహన్ బాబు , మార్కాపురి నరసింహారావు, ఇల్లంగి తిరుపతి, నరేష్, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >
జూలూరుపాడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 09:02:05
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ బాక్స్ కల్వర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Posted On 2026-07-24 09:00:44
Readmore >
వంశీ ఆత్మహత్య ఘటన బాధాకరం : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
Posted On 2026-07-24 04:25:46
Readmore >
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >