Posted on 2026-07-24 09:02:05
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని జూలూరుపాడులో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో BRS జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ , జూలూరుపాడు మండల అధ్యక్షుడు చాపల రామ్మూర్తి మాట్లాడుతూ దీర్ఘాయుష్మంతుడిగా ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా నాయకులు అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ జూలూరుపాడు మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి ,మూడు చిట్టిబాబు - మాజీ ఎంపీపీ ,యడదపల్లి వీరభద్రం మాజీ వైస్ ఎంపీపీ ,సిద్దిబోయిన మోహన్ బాబు , మార్కాపురి నరసింహారావు, ఇల్లంగి తిరుపతి, నరేష్, కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >