Posted on 2026-04-24 18:48:33
పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక శివారులో పేకాట స్థావరంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎస్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సారపాక శివారులోని ఓ జామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మికంగా దాడి చేయడంతో 11 మందిని అదుపులోకి తీసుకుని ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి రూ.57,950 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోనైనది. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో దేవ్ సింగ్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >