Posted on 2026-04-24 18:48:33
పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక శివారులో పేకాట స్థావరంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎస్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సారపాక శివారులోని ఓ జామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మికంగా దాడి చేయడంతో 11 మందిని అదుపులోకి తీసుకుని ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి రూ.57,950 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోనైనది. ఈ ఘటనపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో దేవ్ సింగ్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినారు
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >