Posted on 2026-04-10 20:49:00
డైలీ భారత్, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ ముఖ్య నాయకుడు బొత్స సత్య నారాయణను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ (బి.వి.ఆర్) కలుసుకున్నారు. శుక్రవారం ఉదయం సిరిపురంలోని బొత్స నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు . ఇటీవల కాలంలో బొత్స ఆరోగ్యం కాస్త మందగించిన నేపథ్యంలో ఈ భేటీ కొనసాగింది. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉందని, ఏది ఏమైనా మంచి ఆరోగ్యంతో ఉండాలని బివిఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో.. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందిన బొత్స సత్యనారాయణకు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తండ్రి దివంగత బి.వి.రామారావుతో కూడా మంచి అనుబంధం ఉండేది. ఇదే విషయాన్ని బొత్స మరోసారి గుర్తు చేసుకున్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >