Posted on 2026-04-10 10:06:50
డైలీ భారత్, కామారెడ్డి: తాడ్వాయి మండలం లో యాసంగి లో దాదాపు 6556 ఎకరాల మొక్క జొన్న పంట సాగు, మరియు 1600 ఎకరాల జొన్న పంట సాగు ఉన్నందున పంట చేతికొచ్చినందున రైతులు దళారులకు అమ్మి క్వింటల్ కూ 1000 నష్టపోకుండా వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆడుకోవాలని ఈరోజు AO కి మరియు PACS CEO కి రైతుల తరపున Pacs మాజీ చైర్మన్ కపిల్ రెడ్డి,BRS అధ్యక్షులు నర్సింలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమం లో సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు మంగారెడ్డి సర్పంచ్ లు చంద్రారెడ్డి, తాజోద్దీన్, రంజిత్ రెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >