Posted on 2026-04-10 13:36:50
డైలీ భారత్, కామారెడ్డి: తాడ్వాయి మండలం లో యాసంగి లో దాదాపు 6556 ఎకరాల మొక్క జొన్న పంట సాగు, మరియు 1600 ఎకరాల జొన్న పంట సాగు ఉన్నందున పంట చేతికొచ్చినందున రైతులు దళారులకు అమ్మి క్వింటల్ కూ 1000 నష్టపోకుండా వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆడుకోవాలని ఈరోజు AO కి మరియు PACS CEO కి రైతుల తరపున Pacs మాజీ చైర్మన్ కపిల్ రెడ్డి,BRS అధ్యక్షులు నర్సింలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమం లో సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు మంగారెడ్డి సర్పంచ్ లు చంద్రారెడ్డి, తాజోద్దీన్, రంజిత్ రెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >