Posted on 2026-04-10 10:02:42
52 వ సారి రక్తదానం చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల లీలా శిరీషా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బండారి వసంత అనే మహిళ కు అత్యవసరంగా రక్తం అవసరమవగా 36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు హాస్పిటల్ లో 52 వ సారి రక్తదానం చేయడం జరిగింది
ఈ సందర్భంగా పేషెంట్ బంధువులు ఆపద సమయంలో వచ్చి రక్తదానం చేసినందుకు కౌన్సిలర్ కల్లూరి రాజు కి ధన్యవాదాలు తెలిపారు.
కౌన్సిలర్ కల్లూరి రాజు మాట్లాడుతూ రక్తదానం చేయడం అనేది మహత్తరమైన కార్యం. రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం ఆపద సమయంలో యువత రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని పేర్కొంటూ 18 సంవత్సరాలు వయస్సు మొదలుకుని ఎవరైనా రక్తదానం చేయొచ్చని, ప్రజలందరూ ప్రతీ ఒక్కరూ భాద్యతగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని అన్నారు.
గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, గోక లక్ష్మిరాజం, కళ్లెపెల్లి రమేష్, బండారి వెంకటేశం తదితరులు ఉన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >