Posted on 2026-04-10 13:32:42
52 వ సారి రక్తదానం చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల లీలా శిరీషా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బండారి వసంత అనే మహిళ కు అత్యవసరంగా రక్తం అవసరమవగా 36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు హాస్పిటల్ లో 52 వ సారి రక్తదానం చేయడం జరిగింది
ఈ సందర్భంగా పేషెంట్ బంధువులు ఆపద సమయంలో వచ్చి రక్తదానం చేసినందుకు కౌన్సిలర్ కల్లూరి రాజు కి ధన్యవాదాలు తెలిపారు.
కౌన్సిలర్ కల్లూరి రాజు మాట్లాడుతూ రక్తదానం చేయడం అనేది మహత్తరమైన కార్యం. రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం ఆపద సమయంలో యువత రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని పేర్కొంటూ 18 సంవత్సరాలు వయస్సు మొదలుకుని ఎవరైనా రక్తదానం చేయొచ్చని, ప్రజలందరూ ప్రతీ ఒక్కరూ భాద్యతగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని అన్నారు.
గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, గోక లక్ష్మిరాజం, కళ్లెపెల్లి రమేష్, బండారి వెంకటేశం తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >