| Daily భారత్
Logo




సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

News

Posted on 2026-04-10 10:36:54

Share: Share


సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

డైలీ భారత్, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాకు సమీపంలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్ద హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

సరదాగా పిక్నిక్‌కు వెళ్లిన ఐదుగురు బాలికల్లో ముగ్గురు – త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) – సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటన సెల్ఫీ మోజు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. వాటర్‌ఫాల్స్ ప్రాంతాల్లో రాళ్లు జారుడు ఉండటం, భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

Image 1

వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Posted On 2026-04-13 16:39:06

Readmore >
Image 1

Arrive Alive అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం

Posted On 2026-04-13 16:25:36

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-13 16:20:40

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ దొంగతనం

Posted On 2026-04-13 16:18:09

Readmore >
Image 1

రిలే నిరాహార దీక్ష

Posted On 2026-04-13 16:16:21

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

Posted On 2026-04-13 16:09:23

Readmore >
Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >