Posted on 2026-04-10 10:35:52
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ కీలక మార్గదర్శకాలను ప్రతిపాదించింది. రూ.10 వేల పైబడిన డిజిటల్ లావాదేవీలను గంటపాటు నిలిపివేసి, ఆ సమయంలో వినియోగదారులకు రద్దు చేసుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అదనంగా, వృద్ధులు రూ.50 వేలకుపైగా పంపాలంటే నమ్మకస్తుల అనుమతి తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన ఉంది. ఖాతా భద్రత కోసం ‘కిల్ స్విచ్’ వంటి సదుపాయం కూడా అందించనుంది. అలాగే రూ.25 లక్షలకుపైగా డిపాజిట్లను ఖాతాలో జమ చేసే ముందు కఠిన పరిశీలన చేపట్టే విధంగా కొత్త నిబంధనలు సిద్ధం చేస్తోంది.
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
Posted On 2026-05-30 17:10:26
Readmore >
ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
Posted On 2026-05-30 17:09:29
Readmore >
వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..
Posted On 2026-05-30 07:56:46
Readmore >
బీబీపేట్ మండలం లోని మహేశ్వరి రైస్ మిల్లో ధాన్యం దిగుబడి తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-05-29 12:17:49
Readmore >