Posted on 2026-04-07 10:52:38
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గుత్తి కోయ గ్రామంలో చదువుకున్న విజయవంతమైన వ్యక్తులతో వీరికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది గుత్తి కోయలలో విద్య పట్ల ఆసక్తి మరియు మావోయిస్టు తీవ్రవాదం పట్ల దూరంగా ఉండే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, అశ్వాపురం ఎస్ఐ రాజేష్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఐవిఎఫ్ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పఠనంలో బంగారు పతకాలు సాధించిన వారికి సన్మానం
Posted On 2026-04-07 12:50:09
Readmore >
హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-04-07 12:48:44
Readmore >
కామారెడ్డి లో జరుగుతున్న KPL వేదికగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-04-07 12:45:48
Readmore >
ప్రతినెలా 100కు పైగా ఫోన్ల రికవరీ... ఈ ఏడాది ఇప్పటివరకు ₹61 లక్షల విలువైన 384 ఫోన్లు స్వాధీనం
Posted On 2026-04-07 12:44:16
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో కొత్త కో ఆప్షన్. జూపల్లి రమేష్ అనుచరుడు ఎండి గౌస్ డా.దక్కే అవకాశం
Posted On 2026-04-07 12:36:49
Readmore >
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, పోషక ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-07 11:09:21
Readmore >
అశ్వాపురం మండలంలోని గుత్తి కోయ గ్రామమైన గుండ్లమడుగు గ్రామోత్సవ సమావేశం
Posted On 2026-04-07 10:52:38
Readmore >
గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు
Posted On 2026-04-07 10:51:04
Readmore >