| Daily భారత్
Logo




గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు

News

Posted on 2026-04-07 10:51:04

Share: Share


గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు

విద్యార్థులకు ప్రతిభతో పాటు క్రమశిక్షణ అవసరం 

సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జక్కుల శివకుమారి 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుమండలంలోని సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 2026 - 2027 వ విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశానికి గురుకులాలలో 50 మంది పరీక్ష రాయగా 48 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగిందని సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్ జక్కుల శివకుమారి మంగళవారం అన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరమన్నారు సాయి ఎక్సలెంట్ లో నవోదయ, గురుకుల, ఏకలవ్య, మోడల్ స్కూల్లో ప్రవేశానికి అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విద్యార్థులు విని నేర్చుకోవడం కాకుండా చూసి నేర్చుకుంటే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది అని మేధావులు, విద్యావంతులు, కార్పొరేట్ విద్యాసంస్థలు డిజిటలైజేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని, అదే స్థాయిలో 2026 - 2027వ విద్యా సంవత్సరంలో మా సాయి ఎక్సలెంట్  పాఠశాలలో కూడ నిర్వహిస్తున్నామన్నారు. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలను కూడా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్లు ఆరెబోయిన హుస్సేన్, ఆరెబోయిన నాగలక్ష్మి, ఉపాధ్యాయులు నాగరాజు, అనిత, అశోక్, నభీన, రమేష్, దుర్గ భవాని, సత్యావతి, ప్రశాంతి, నభీన, ఉదయభాను, పావని, విద్య, కళ్యాణి, భార్గవి, నందిని, శిరీష, అరుణ, రమాదేవి, సౌజన్య, త్రివేణి, ఉమా, హైమావతి, శాంతమ్మ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీన్

Posted On 2026-04-07 17:50:46

Readmore >
Image 1

ఐవిఎఫ్ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పఠనంలో బంగారు పతకాలు సాధించిన వారికి సన్మానం

Posted On 2026-04-07 12:50:09

Readmore >
Image 1

హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-04-07 12:48:44

Readmore >
Image 1

కామారెడ్డి లో జరుగుతున్న KPL వేదికగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-04-07 12:45:48

Readmore >
Image 1

ప్రతినెలా 100కు పైగా ఫోన్ల రికవరీ... ఈ ఏడాది ఇప్పటివరకు ₹61 లక్షల విలువైన 384 ఫోన్లు స్వాధీనం

Posted On 2026-04-07 12:44:16

Readmore >
Image 1

రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టండి

Posted On 2026-04-07 12:37:45

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో కొత్త కో ఆప్షన్. జూపల్లి రమేష్ అనుచరుడు ఎండి గౌస్ డా.దక్కే అవకాశం

Posted On 2026-04-07 12:36:49

Readmore >
Image 1

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, పోషక ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-07 11:09:21

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలోని గుత్తి కోయ గ్రామమైన గుండ్లమడుగు గ్రామోత్సవ సమావేశం

Posted On 2026-04-07 10:52:38

Readmore >
Image 1

గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు

Posted On 2026-04-07 10:51:04

Readmore >