Posted on 2026-04-06 17:36:35
డైలీ భారత్, కామారెడ్డి: సమాచార హక్కు రక్షణ చట్టం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవల నియామకమైన గంగల రవీందర్ ముదిరాజ్ గారిని పట్టణానికి చెందిన యువకులు సోమవారం అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరిచేందుకు సమాచారం హక్కు చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జె వేణు ముదిరాజ్, బత్తుల యాదగిరి,చక్రపాణి, ప్రశాంత్, రాజు, వేణు, బోయిన స్వామి పాల్గొన్నారు.
అంచనూర్ గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్! చేస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?
Posted On 2026-04-06 17:35:37
Readmore >
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ....నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ
Posted On 2026-04-06 17:33:04
Readmore >
"గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బలగాలను ఉపసంహరించుకోబోము." : పశ్చిమ బెంగాల్పై సుప్రీంకోర్టు
Posted On 2026-04-06 16:37:10
Readmore >
దేవునిపల్లిలోని కల్కి నగర్ కాలనీలో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి... 9 మంది అరెస్ట్
Posted On 2026-04-06 14:40:01
Readmore >
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం
Posted On 2026-04-06 13:12:02
Readmore >
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్
Posted On 2026-04-06 12:25:47
Readmore >