Posted on 2026-04-05 16:23:20
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కార్యాలములో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన బాబు జగ్జీవన్ రామ్ , మాజీ ఉపరాష్ట్రపతి ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ మహానుభావులు అణగారిన వర్గాల కోసం పోరాడిన మహావ్యక్తి, కుల మత బేధాలు లేకుండా ఎంతో కృషి చేసిన మహానుభావులు, అయన చేసిన కృషిని మరువలేమని కొనియాడారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు , జిల్లా సహాధ్యక్షులు ఎమ్ చక్రధర్ అర్బన్ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శులు గణేష్ , రాజా రెడ్డి, ఎక్సిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్, రాజారెడ్డి, నరేందర్ రెడ్డి , రాము, శ్రీనివాస్, సాయిలు, జి వై ప్రభాకర్, HWO లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >
ప్రజల సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS – వెంటనే చర్యలకు ఆదేశాలు
Posted On 2026-04-06 10:10:44
Readmore >
మద్దికుంటలో ప్యాడ్ సెంటర్ ప్రారంభోత్సవం చేసిన సర్పంచ్ మనిషా రామస్వామి
Posted On 2026-04-06 09:12:35
Readmore >
రాజన్న సిరిసిల్ల : ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-04-06 08:25:21
Readmore >
టీఎన్జీవోస్ యూనియన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు
Posted On 2026-04-05 16:23:20
Readmore >