Posted on 2026-04-05 18:23:20
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కార్యాలములో జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన బాబు జగ్జీవన్ రామ్ , మాజీ ఉపరాష్ట్రపతి ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ మహానుభావులు అణగారిన వర్గాల కోసం పోరాడిన మహావ్యక్తి, కుల మత బేధాలు లేకుండా ఎంతో కృషి చేసిన మహానుభావులు, అయన చేసిన కృషిని మరువలేమని కొనియాడారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు , జిల్లా సహాధ్యక్షులు ఎమ్ చక్రధర్ అర్బన్ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శులు గణేష్ , రాజా రెడ్డి, ఎక్సిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్, రాజారెడ్డి, నరేందర్ రెడ్డి , రాము, శ్రీనివాస్, సాయిలు, జి వై ప్రభాకర్, HWO లు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >