Posted on 2026-04-05 13:32:13
మంజీరా కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంజీరా డిగ్రీ కాలేజ్1999 నుండి 2002 వరకు విద్యనభ్యసించిన విద్యార్థుల సమ్మేళనం చాలా హాలాతకరంగా జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డ విద్యార్థినీ విద్యార్థులు కలుసుకొని వారి పూర్వ స్నేహాన్ని గుర్తు చేసుకుని సంబరాలు చేసుకున్నారు వారి యొక్క ప్రస్తుత ఉద్యోగ వివరాలు వ్యాపార వివరాలు ఒకరు తెలియజేసుకుని మరియు కుటుంబ వివరాలు చేసుకున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఒకే చోట కూడి వాళ్ల స్నేహా మాధుర్యాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యాపక , బృందానికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సాయిబాబాసార్, సత్యనారాయణ సార్ చంద్రశేకేరగౌడ్,విద్యార్థులు, గణేష్, శ్రీకాంతరెడ్డి, సాయిరెడ్డి పోచయ్య, శ్రీనివాసరావు వద్యారీతినిలు, సరిత, సుజాత, మంజుల, జామున, సిరాజ్ మిగతా విద్యార్థులు పాలుగోన్నారు అనంతరం అందరూ కలిసి విందు వినోదాల కార్యక్రమాలు లో పాలుపంచుకున్నారు.
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >
ప్రజల సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS – వెంటనే చర్యలకు ఆదేశాలు
Posted On 2026-04-06 10:10:44
Readmore >
మద్దికుంటలో ప్యాడ్ సెంటర్ ప్రారంభోత్సవం చేసిన సర్పంచ్ మనిషా రామస్వామి
Posted On 2026-04-06 09:12:35
Readmore >
రాజన్న సిరిసిల్ల : ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-04-06 08:25:21
Readmore >
టీఎన్జీవోస్ యూనియన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు
Posted On 2026-04-05 16:23:20
Readmore >