Posted on 2026-04-05 17:44:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోభారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ జెండాను బిజెపి నాయకురాలు సముద్రాల గాయత్రి ఆవిష్కరించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ లో గల గాజులరాజ్యం పార్టీలోని తన ఇంటి పై పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క కార్యకర్త, అభిమానులు పార్టీ ప తాకాలను ఎగరవేసి సంబరాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాల సాధన కోసం పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకుల ఆలోచన విధానాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >